
21 న సేవా టికెట్లు విడుదల విడుదల ..
మే -2025 కి కి కల్యాణం కల్యాణం, ఊంజల్ ఊంజల్, అర్జిత, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి శ్రీవారి శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు .. 21.02.2025 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో. శ్రీవాణి ట్రస్ట్ దర్శనం, వసతి వసతి కోటా (రూ. 10,000/-) దాతలు అదేరోజు ఉదయం 11 గంటల నుంచి బుక్. సీనియర్ సీనియర్, దివ్యాంగుల దివ్యాంగుల కోటా మధ్యాహ్నం మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో.



