

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట సమీపంలో గల రమణేశ్వరం గోల్డెన్ శివలింగం ఆలయం మహా క్షేత్రంలోని బంగారు శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేకం అభిషేకం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా అభినందనీయం అని నారాయణఖేడ్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తుర్కపల్లి మాజీ సర్పంచ్ స్రవంతి పరమేష్ దంపతులు మహశివరాత్రి పర్వదినాన దర్శించుకోవడం ఆనందదాయకం .