నెహ్రు యువకేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు

Bevara Nagarjuna
1 Min Read

భారత ప్రభుత్వం, కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం వారి అధ్వర్యంలో, భగత్ సింగ్ యువజన సేవా సంఘం వారి సౌజన్యంతో జిల్లా యువజన అధికారి k.వెంకట్ ఉజ్వల్ గారి ఆదేశాల మేరకు సాలూరు గవర్నమెంటు డిగ్రీ కళాశాలలో నెహ్రు యువకేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు  అనే కార్యక్రమం ను ఏర్పాటుచేయ్యడం జరిగింది దీనికి ముఖ్య అతిధులు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్  డా.కె ఉషశ్రీ గారు తేదీ 03-03-2025 సోమవారం నాడు ఈ కార్యక్రమం ను ప్రారంభించారు విద్యార్థుల తో మాట్లాడుతూ చదువు లోనే కాకుండా క్రీడా రంగం లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని దేశానికీ మరియు మీ తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని రేపటి తరం యువశక్తి మీదే ఆధారపడి ఉందని కోరారు ఈ కార్యక్రమం లో సాలూరు బ్లాక్ సమన్వయకర్తలు నాయుడు.సింహాచలం చింతల.భార్గవి పాల్గొన్నారు*

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *