కోరుట్ల, ముద్ర: మహిళా దినోత్సవ సందర్భంగా సందర్భంగా కోరుట్ల వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తు వేడుకలను వాసవి కళ్యాణ భవనంలో ఘనంగా నిర్వహించారు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి క్లబ్ గట్టు రాణి ముఖ్య అతిథిగా అతిథిగా. ముందుగా మహిళలు వాసవి అమ్మవారి పారాయణం చదివారు చదివారు.ఈ సందర్భంగా గట్టు రాణి కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. క్లబ్ సభ్యులు సభ్యులు మాట్లాడుతూ స్త్రీమూర్తిని స్మరించుకోవడం మన బాధ్యత అని అని. ఎక్కడ స్త్రీలు స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని ఉంటారని. పోటీలు, వన్ వన్ మినిట్ గేమ్ షో లను నిర్వహించి గెలిచిన వారికి బహుమతులను బహుమతులను అందజేశారు.