టీటీడీ క్యారమ్స్ డబుల్స్  విజేతలు గా నిలిచిన చీర్ల కిరణ్.. జింకల రమేష్ జట్టు

Sesha Ratnam
0 Min Read

తిరుపతి జిల్లా, గరుడ న్యూస్ (ప్రతినిధి): టీటీడీ క్యారమ్స్ డబుల్స్  విజేతలు గా నిలిచిన చీర్ల కిరణ్.. జింకల రమేష్ జట్టు. టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలలో భాగంగా ఈ రోజు జరిగిన పురుషుల క్యారమ్స్ డబుల్స్ ఫైనల్స్ లో చీర్ల కిరణ్, జింకల రమేష్ జట్టు విజేతలుగా నిలిచింది. రన్నర్ గా చంద్రశేఖర్ రెడ్డి, సురేష్ జట్టు నిలిచింది. (స్కోర్  29 – 01)

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *