
తిరుపతి జిల్లా, గరుడ న్యూస్ (ప్రతినిధి): టీటీడీ క్యారమ్స్ డబుల్స్ విజేతలు గా నిలిచిన చీర్ల కిరణ్.. జింకల రమేష్ జట్టు. టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలలో భాగంగా ఈ రోజు జరిగిన పురుషుల క్యారమ్స్ డబుల్స్ ఫైనల్స్ లో చీర్ల కిరణ్, జింకల రమేష్ జట్టు విజేతలుగా నిలిచింది. రన్నర్ గా చంద్రశేఖర్ రెడ్డి, సురేష్ జట్టు నిలిచింది. (స్కోర్ 29 – 01)


