
గరుడ న్యూస్,సాలూరు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్ళకే మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సమక్షంలో వైసీపీలో చేరికలు మొదలుయ్యాయి. వెలమపేట కు చెందిన యువత
కిలపర్తి ఓంకేష్, వేలంగి ప్రేమ్, పూసర్ల దిలీప్, సంకుర్తి వెంకటేష్, బోను మనోజ్, దుర్గాసి బాలాజీ, పేకేటి తరుణ్, పొరిపీరెడ్డి సతీష్, సింగారపు గణేష్, గులిపల్లి నవీన్, లెంక శ్రీను, కోట సతీష్, సిరి శెట్టి ప్రసాద్, సిరి శెట్టి కిరణ్, తెర్లాపు యశ్వంత్, కొట్యాడ లీలా ప్రసాద్, గిరడ ధర్మరాజు,కోడిసి వంశీ,చలమల తిరుపతి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.కండువాలు వేసుకొని వైసీపీ పార్టీ లో చేరారు. మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ,22 వ వార్డ్ కౌన్సిలర్ గిరి రఘు,పిరిడి రామకృష్ణ,మేకల శంకరరావు తో పాటు వైసీపీ నేతలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

