

- ఆదర్శ పాఠశాలలో తాగునీటి కట కట
- విద్యార్థులకు తప్పని తాగునీటి తిప్పలు
- కలెక్టర్ ఆదేశాలతో కలిగిన మున్సిపల్ మున్సిపల్
ముద్ర, ఇబ్రహీంపట్నం: ఆదర్శ పాఠశాలలో నీటి కొరత విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు. పాఠశాలలో త్రాగునీరు రాక రాక బయట వాటర్ ప్లాంట్ నుండి వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తూ విద్యార్థులు దాహార్తి. వివరాల్లోకి వెళ్తే..ఇబ్రహీంపట్నం మండలం మండలం బొంగ్లూరు గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో గత గత కొన్ని రోజులుగా త్రాగు త్రాగు రాక విద్యార్థులు ఇబ్బందులు ఇబ్బందులు. తాగునీరు రాకపోవడంతో రాకపోవడంతో కొంత మొత్తంలో డబ్బు పోగుచేసుకొని బయట ఉన్న ప్రైవేటు వాటర్ ప్లాంట్ ప్లాంట్ నుండి నీటి క్యాన్లు చేస్తూ తమ దాహార్తిని. సీఎం రేవంత్ రేవంత్ మాకు త్రాగు నీరు ఇవ్వండి అంటూ విద్యార్థులు విద్యార్థులు.
కలెక్టర్ ఆదేశాలతో కదిలిన మున్సిపల్ మున్సిపల్
నీటి క్యాన్లు కొనుగోలు కొనుగోలు దాహార్తిని తీర్చుకుంటున్న ఆదర్శ పాఠశాల పాఠశాల విద్యార్థుల సమస్య జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి దృష్టికి దృష్టికి వెళ్లడంతో కలెక్టర్ మున్సిపల్ అధికారుల్లో చలనం వచ్చింది. రానున్న రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ.
