Sesha Ratnam
0 Min Read

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన*

కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నాయకులు మురళీధర్ రెడ్డి,మండల సీనియర్ నాయకులు మునగాల రమణారెడ్డి*

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాఫ్ రిపోర్టర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి11,(గరుడ న్యూస్ ప్రతినిధి):

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా అయినా స్వగృహంలో కలిసిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నాయకులు చల్లూరు మురళీధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మునగాల రమణారెడ్డి,ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *