మునుగోడు ఎంఎల్ఏ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నీ కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Sesha Ratnam
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ, భువనగిరి స్టాఫ్ రిపోర్టర్,మార్చి 12,(గరుడ న్యూస్ ప్రతినిధి):

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వారి సొంత నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి పార్లమెంటు నాయకులు చెల్లూరు మురళీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మునగాల రమణారెడ్డి.ఈ నేపథ్యంలో నియోజకవర్గం అభివృద్ధి గురించి చర్చించారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *