
- టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎండి సలీమ్.
- ప్రగతి రిసార్ట్స్ లో జరిగిన జిల్లా మహాసభలో ఏకగ్రీవంగా.
- హాజరైన మాజీ జాతీయ అధ్యక్షులు అధ్యక్షులు అమర్ అమర్, జాతీయ కార్యదర్శి నరేందర్ నరేందర్ రెడ్డి రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కార్యదర్శులు విరహత్ అలీ, రామ్, శ్రీకాంత్.
ముద్ర, శంకర్ పల్లి పల్లి: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రంగారెడ్డి రంగారెడ్డి నూతన నూతన అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్ట్ ఎండి సలీమ్ పాషా ఏకగ్రీవంగా. జిల్లా నూతన నూతన అధ్యక్షుడిగా శేరిలింగంపల్లి నియోజకవర్గ మన తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ రిపోర్టర్ ఎండి సలీమ్ సలీమ్. నుండి ఎంసిజే పూర్తి చేసిన సలీమ్ పాషా విద్యార్థి ఉద్యమ నేతగా నేతగా నేతగా, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు.
- జర్నలిస్టుల గొంతుకగా పనిచేస్తా… సలీమ్ సలీమ్ పాషా
తనను రంగారెడ్డి జిల్లా జిల్లా సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు జిల్లాలోని జిల్లాలోని ప్రింట్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు తెలిపారు. తెలిపారు.తనపై ఎంతో ఎంతో నమ్మకంతో ఉంచిన బాధ్యతను నిర్వహిస్తానని నిర్వహిస్తానని.
- అభినందనల అభినందనల
జిల్లా యూనియన్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా సలీమ్ పాషా పాషా ఎన్నిక పట్ల జిల్లాలోని పలు పలు నియోజకవర్గాల ప్రెస్ క్లబ్ ల తరుపున. రాజేశ్వర్ రాజేశ్వర్, పర్వేద, రవి, సంజీవ, రాజు, అయినపురం, రవీ, శ్రీకాంత్ శుభాకాంక్షలు.
