సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రానికి చెందిన పూస నారమ్మ అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందింది. వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులకు *5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి*
ఈ ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి అక్బర్ అలీ, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో దూసరి వెంకటేష్ గౌడ్, మారగోని శంకర్ గౌడ్, అంతటి స్వామి గౌడ్, వనవమోని వెంకటేష్ ముదిరాజ్, జక్కలి శ్రీశైలం యాదవ్, రిపోర్టర్ సింగం కృష్ణ, రేవన పెళ్లి గోపాల్, అబ్బు, రాసమల్ల సంజయ్, చెక్క లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.



