చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైన జనగాం గ్రామానికి చెందిన లోడే రఘు

Sesha Ratnam
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మార్చు13,(గరుడ న్యూస్ ప్రతినిధి):

సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోడే రఘు మునుగోడు నియోజకవర్గం చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ తనకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అవకాశం కల్పించింన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *