
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మార్చి14,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎంబి అక్బర్ అలీ.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయమైనటువంటి సహజ సిద్ధమైన రంగులను మాత్రమే హోలీ పండుగలో వాడాలని ప్రజలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు.

