రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మార్చ్16,సంస్థాన్ నారాయణపురం,(గరుడ న్యూస్ ప్రతినిధి):
కీ.శే.చింతకింది రాములు అనారోగ్య కారణాలవల్ల చనిపోయినందున,వారు వర్తక సంఘం నారాయణపురం, సంఘం సభ్యులు అయినందున,వారి కుటుంబ సభ్యులకు,వర్తక సంఘం నుండి,రూ "30016=00 అక్షరాల(ముఫ్పే వేల పదహర్లు) ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో నారాయణపురం,వర్తక సంఘం,అధ్యక్షులు మురారిశెట్టి వెంకటయ్య,కార్యదర్శి వంగరిరఘు,ఉపాధ్యక్షులు ముగుదాల సత్తయ్య,తెలంగాణ బిక్షం,కోశాధికారి పాలకూర్ల యాదయ్య,( సూర్య) సీనియర్ సభ్యులు,సూరెపల్లి వెంకటేశం(లవ్ లీ),వీరమల్ల ఓంకార్,ఉప్పరగొని జంగయ్య,సింగపంగ రమేష్,తదితరులు,పాల్గొన్నారు.