
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,వాయిలపెల్లి,మార్చ్16,(గరుడ న్యూస్ ప్రతినిధి):
జనగం గ్రామానికి చెందిన అమనగంటి లింగయ్య-నీలమ్మ కుమారుడు అమనగంటి తిరుమలేష్-సంతోషి దంపతుల వివాహం వావిళ్లపెళ్లి ఎల్ గార్డెన్ లో నిర్వహించారు.ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోజు శంకరాచారి,బంధుమిత్రులు, తదితరులు,పాల్గొన్నారు.

