
సాలూరు వైద్య రంగానికి భీష్మ పితామహుడు డాక్టర్ వి. గణేశ్వర రావు అని వక్తలు పేర్కొన్నారు.80 ఏళ్లు పూర్తి చేసుకొని 81 లోకి అడుగుపెట్టారు.సాలూరు వైద్య రంగం లో లెజెండ్.సాలూరు లయన్స్ క్లబ్ లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వాసవి క్లబ్ విజయం ప్రెసిడెంట్ గోపి కొలగట్ల
సెక్రటరీ అవ్వ. మంగరాజు, సత్కరించారు.సాలూరు ప్రముఖులు పాల్గొన్నారు.

