పారిశుద్ధ్య కార్మికులకు కొబ్బరి నూనె సీసాలు, సబ్బులు పంపిణీ…

Panigrahi Santhosh kumar
0 Min Read



గరుడ న్యూస్,సాలూరు

పారిశుద్ధ్య కార్మికులు తమ రోజువారి విధులను పూర్తిచేసిన తర్వాత వారికి ఉపయోగపడేలా కొబ్బరి నూనె సీసాలు, సబ్బులు మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ చేతుల మీదుగా అందించారు. త్వరలో వారి సమస్యలకి పరిష్కారం చూపిస్తామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ ప్రసాద రావు, మున్సిపల్ మేనేజర్ ఎన్.వి.వి. శివప్రసాద్, ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్. రాజివ్ పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *