
గరుడ న్యూస్,సాలూరు
ఎంతో రుచికరమైన అరకు కాఫీ కి విస్తృత ప్రాచుర్యం తేవాలని
మంత్రి నారా లోకేష్ కి అరకు కాఫీ ఉత్పత్తులు అందజేసిన మంత్రి సంధ్యారాణి – అరకు కాఫీ దేశంలోనే అత్యుత్తమ ప్రతిష్ఠను సంపాదించుకుందని మంత్రి సంధ్యారాణి తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రైతులను ప్రోత్సహిస్తోందన్న మంత్రి లోకేశ్ అన్నారు.అరకు కాఫీని విస్తృత ప్రాచుర్యంలోకి తేవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లోకేశ్ తెలియజేశారు.

