
గరుడ న్యూస్,సాలూరు
సాలూరు వైటిసీ యూత్ ట్రైనింగ్ సెంటర్ లో తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఉపయోగపడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంగన్వాడిలకు “పోషణ భీ పడాయి భీ” పేరు తో మార్చి 20 నుండి 22 వరకు 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమం లో పిఓ విజయలక్ష్మి,సూపర్వైజర్ టీ. రవణమ్మ,భారతి,తిరుపతమ్మ తో పాటు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

