

పిఆర్టియు టిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ గుండు లక్ష్మణ్ గారు ఈరోజు నారాయణఖేడ్ శాసనసభ్యులు శ్రీ పట్లోళ్ల సంజీవరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. వారు కూడా రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ గుండు లక్ష్మణ్ గారికి సన్మానం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నారాయణఖేడ్ రూరల్ అధ్యక్షులు శివరాం ప్రధాన కార్యదర్శి రాజు అర్బన్ అధ్యక్షులు భీమ్రావు ప్రధాన కార్యదర్శి జగన్ నిజాంపేట అధ్యక్షులు ప్రవీణ్ కంగ్టి అధ్యక్షులు సoగ్ శెట్టి నాగల గిద్ద మండల అధ్యక్షులు రమేష్ ప్రధాన కార్యదర్శి నాగనాథ్ మనూర్ మండల ప్రధాన కార్యదర్శి సర్దార్ సింగాపూర్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దేవి సింగ్ కిషోర్ మహేష్ కుమార్ హనుమయ్య మల్లయ్య హమీద్ ఉపాధ్యక్షులు ఎక్కం పాండురంగ రెడ్డి మరియు రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు మండల బాధ్యులు ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు