మిత్రుని అకాల మరణం కుటుంబానికి ఆర్థిక సహాయం,నిత్యవసర సరుకులు అందించిన చిన్ననాటి మిత్రులు

Ashok kumar
1 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్, చౌటుప్పల్ మున్సిపాలిటీ,తంగేడుపల్లి,మార్చి24,(గరుడ న్యూస్ ప్రతినిధి)

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ  తంగడిపల్లి గ్రామానికి చెందిన గాదే వెంకటేష్ అకాల మరణం చెందారు.విషయం తెలుసుకున్న చిన్ననాటి మిత్రులు 2002-2003,10 వ తరగతి విద్యార్థులు  మిత్రుడు గాదే వెంకటేష్  కుటుంబానికి 51,000 యాభై ఒక్క వేల రూపాయలు ఆర్థిక సాయం మరియు నిత్యవసర సరుకులు  అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏనుగు రాజేందర్ రెడ్డి,శ్రీపతి రమేష్,పూదరి బాబురావు,ఊదరి గణేష్,సుర్వి సైదులు,మాధగోని మల్లేష్,ఇబ్రహీం,సిల్వేరు వెంకట్,కొండ రమేష్,నక్కరగోని వెంకటేశం,చింతల్ నరసింహ,గొడుగు అశోక్,కమ్రుద్దీన్,భగవంతు రెడ్డి,చికూరి శేఖర్,వర్కల బాలకృష్ణ,చిలువేరు లింగస్వామి,కొత్త జంగయ్య,నేలిగొండ లింగస్వామి,వీరమల్ల లింగం,కనకాల నాగరాజు,సుర్కంటి దామోదర్ రెడ్డి,సత్యనారాయణ,బై కని శంకర్,సతీర భానుచందర్,కొత్త రవీందర్,జుజూరి రాజేష్,చిలువేరు లింగస్వామి,పరశురాం రెడ్డి,రామలింగ చారి,చౌటుప్పల్ సంతోష్,కొమురెల్లి శేఖర్ రెడ్డి,అంతటి లింగస్వామి,బొల్లమోని మధు,పెద్దగోని విగ్నేష్,సిల్వరు విజయ్,కోయడ లింగస్వామి,కోయడ రమేష్,అన్నమోని వెంకటేష్,అమ్మాయిలు అంతటి అనిత,ముధం సుజాత,యామిని,కేటరాజు అలివేలు,బోయలక్ష్మి,అశ్విని,మునుకుంట్ల సంధ్య,స్వరూప,సోమన బోయిన పారిజాత,సునీత,ఎర్నం కృష్ణవేణి,తదితర విద్యార్థిని,విద్యార్థులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *