
ఏప్రిల్ 11 న సాయంత్రం 6.30 నుంచి నుంచి 8.30 గంటల వరకు పున్నమి వెలుగులో వెలుగులో అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు. కల్యాణానికి విచ్చేసే లక్షలాధి మంది మంది అవసరమైన అవసరమైన తాగునీరు తాగునీరు, అన్నప్రసాదాలు, అన్నప్రసాదాలు, భద్రత, రవాణా, వైద్యం, పారిశుద్ధ్యం, పార్కింగ్ తదితర అంశాలపై టీటీడీ, జిల్లా యంత్రాంగంతో చేసుకొని ఏర్పాట్లు ఏర్పాట్లు.
