
గరుడ న్యూస్,సాలూరు
మే నెలలో జరగనున్న సాలూరు గ్రామ దేవత ఉత్సవం ఘనంగా,ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని సంకల్ప దీక్ష చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.ఉగాది సందర్భంగా
శ్రీ శ్యామలాంబ అమ్మవారి సంకల్ప ధ్యానం ఉగాది సందర్భంగా 155 వ రోజు అమ్మవారి ఆలయం లో విజయవంతంగా జరిగింది.తదుపరి అక్యాన అప్పారావు,త్రివేణి దంపతుల ఆద్వర్యంలో ధ్యానులకు జ్ఞాపీకలు అందించారు.

