

పార్వతీపురం మన్యం జిల్లాలో విశ్వావసు ఉగాది వేడుకలు లయన్స్ కళ్యాణ మండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగం గా పార్వతిపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కొమిరి కృష్ణమూర్తి H.C 1273 పేద ప్రజలకు, విద్యార్థులకు చేస్తున్న సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ , ఎస్పి ఎస్.వి మాధవరెడ్డి చేతులూ మీదుగా ఉగాది పుష్కారముతో సన్మానించడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, ఏఎస్పి, జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
