సబ్బిశెట్టీ వెంకట రత్నం ఆధ్వర్యంలో ఓం శ్రీ కిట్టి బృందం చే అద్భుతంగా రామచరిత్ర నామామృత గానం!

Panigrahi Santhosh kumar
1 Min Read

గరుడ న్యూస్,సాలూరు

జై శ్రీమన్నారాయణ 31 వ తారీకు స్థానిక పెద్ద కోమటి పేట రామాలయంలో లోక కళ్యాణార్థం ఓం శ్రీ కిట్టి బృందంచే రామ చరిత నామామృతగానం అమృత ప్రాయంగా జరిగింది.చిన్నారుల తో కోలాటం నృత్యాలు సాంప్రదాయాన్ని ముందుకు తేవడానికి ప్రయత్నించారు.పెద్దలతో తులసీమాల ధారణ చేయించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా  కమిటీ సభ్యులకు సబ్బిశెట్టి వెంకటరత్నం ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞలు తెలిపారు.శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఓం శ్రీ బృందం శ్రీరామ చరిత నామామృత గానాన్ని పారాయణం చేశారు. అనంతరం మన సాంప్రదాయ లనే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రశ్నోత్తర ప్రవల్లిక రామాయణ అవగాహన కోసం నిర్వర్తించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *