
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,మల్లారెడ్డిగూడెం,ఏప్రిల్4,(గరుడ న్యూస్ ప్రతినిధి):
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ 98వ జయంతి వేడుకలు నారాయణపురం మండల పరిధిలోని మల్లారెడ్డిగూడెం లో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్రి నరసింహ్మ ముఖ్యఅతిథిగా పాల్గొని పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గొరిగే రాజు,కేవైసీఎస్ గౌరవ అధ్యక్షులు నర్రి వెంకన్న,అధ్యక్షులు మంగ మల్లేష్,కోడూరు అశోక్,నర్రి వెంకటేష్,నర్రి జంగయ్య,నర్రి మహేందర్,జింకల ఫకీర్,రావుల ఎల్లయ్య,నర్రి మల్లయ్య, కడ్తాల చంద్రశేఖర్,సంపంగి గణేష్,పందుల ఈశ్వరయ్య,కిష్టయ్య,తదితరులు పాల్గొన్నారు.

