
గరుడ న్యూస్,సాలూరు
సాలూరు న్యాయవాదులకు వారి బార్ అసోసియేషన్ కు శుక్రవారం ఉదయం జరిగిన ఎన్నికలు లో తీళ్ళ జగన్నాధ రావు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా 2025 సంవత్సరం నకు ఎన్నిక అయ్యారు. మిగిలిన సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ గా, బొత్స శ్రీనివాసరావు , జనరల్ సెక్రటరీ గా సత్యవరపు శ్రీనివాస రావు , జాయింట్ సెక్రటరీ గా ఎన్ .భాస్కరరావు , లైబ్రరీ సెక్రటరీ గా కోట లక్ష్మణరావు , ట్రెజరర్ గా రావాడ రామకృష్ణ రావు ఎన్నిక అయ్యారని ఎలక్షన్ ఆఫీసర్, బార్ అసోసియేషన్, తెలిపారు.పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియ జేశారు.

