బాబూ జగజ్జీవన్ రాం జయంతి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సత్యానందరావు

Sesha Ratnam
1 Min Read

గోదావరి జిల్లా,  కొత్తపేట గరుడ న్యూస్ (ప్రతినిధి): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రాం జయంతి సందర్భంగా కొత్తపేటలోని జగజ్జీవన్ రాం విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రాం చేసిన సేవలను కొనియాడారు. ఈ కంఠంశెట్టి శ్రీనివాస్, బూసి జయలక్ష్మి భాస్కరరావు, విల్లా మారుతీ, రాజకుమార్ వాడయర్,ధరణాల రామకృష్ణ, బీర ఇస్సాక్, దేవపాటి వెంకటేశ్వరరావు, నల్ల రమణ, పల్లికొండ సుధీర్, ముద్రగడ సుబ్బారావు, బండి రాజు, కముజు శ్రీను మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *