
కరీమ్నగర్: తెలంగాణలో పాలన భ్రష్టు పట్టిందని కేంద్రమంత్రి బండి సంజయ్. రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా. సచివాలయంలో ఏఐసీసీ ఇంఛార్జ్ రివ్యూ చేయడం ఏంటని. అవినీతి కాంగ్రెస్ పాలనను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని.

Sign in to your account