నూతన తహశీల్దార్ కి శుభకాంక్షలు తెలిపిన ఐఎన్టియుసి మండల అధ్యక్షులు దౌల గణేష్

Panigrahi Santhosh kumar
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్7,(గరుడ న్యూస్ ప్రతినిధి):

సంస్థాన్ నారాయణపూర్ మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి కి ఐఎన్టియుసి మండల అధ్యక్షులు దౌల గణేష్ శుభకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.ఈకార్యక్రమంలో రాజీవ్ గాంధీ భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పూలమోని శంకర్,ఐఎన్టియుసి నారాయణపూర్ గ్రామశాఖ అధ్యక్షులు దుర్గం గాలయ్య,ఐఎన్టియుసి కంకణాలగూడెం గ్రామశాఖ అధ్యక్షులు సిరిపంగి ధశరథ,తదితరులు,పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *