
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,జనగాం,ఏప్రిల్8,(గరుడ న్యూస్ ప్రతినిధి)
నారాయణపురం మండలం జనగాం గ్రామంలో ఆకస్మిక మరణం పొందిన గడ్డం లక్ష్మమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం,వారి కుటుంబానికి సాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఎదటి తిరుమలేష,సింగిల్ విండో డైరెక్టర్ గడ్డం పెంటయ్య,మాజీ వార్డ్ సభ్యులు బెల్లంకొండ నరసింహ,25 కిలోల బియ్యం అందించారు.మంచాల ఐలయ్య ఆందోజ్ కనుక చారి,కొండూరి పెద్ద నరసింహ,చుక్క శ్రీను,ఏర్పుల సాయి, గడ్డం లింగస్వామి,మొదలగువారు పాల్గొన్నారు…
