పులిచెర్ల : పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరునియోజకవర్గంలో పులిచెర్ల మండలంలో దిగు మూర్తివారిపల్లి లో ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేశాయి గ్రామంలోని రైతులు జయచంద్ర నాయుడు, వీర రాఘవ నాయుడు, ఈశ్వర్ నాయుడు తుదితరులకు చెందిన వరి, మామిడి, అరటి పంటలను తొక్కేసాయి. 5 ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు అయిన పంటలను అటవీ శాఖ పరిశీలించారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *