
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరునియోజకవర్గంలో పులిచెర్ల మండలంలో దిగు మూర్తివారిపల్లి లో ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేశాయి గ్రామంలోని రైతులు జయచంద్ర నాయుడు, వీర రాఘవ నాయుడు, ఈశ్వర్ నాయుడు తుదితరులకు చెందిన వరి, మామిడి, అరటి పంటలను తొక్కేసాయి. 5 ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు అయిన పంటలను అటవీ శాఖ పరిశీలించారు