
హామీ ఇచ్చి మరిచిన మరిచిన కూటమి ..
గత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి బిజెపి ఆస్తి విలువ విలువ ఆధారిత పన్ను విధానాన్ని సమీక్షిస్తామని, పన్నులు పెంచబోమని హామీ ఇచ్చారు. . ఈ సంవత్సరం పన్నుల పెంపుదల ఉండదని ప్రజలందరూ ప్రజలందరూ భావించారని, కానీ 2025 _26 ఆర్థిక సంవత్సరానికి గుట్టు చప్పుడు కాకుండా పెంచడం పెంచడం.
