నూతనంగా ఎన్నికైన చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి శుభాకాంక్షలుఐ ఎన్ టి యు సి చౌటుప్పల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా

Panigrahi Santhosh kumar
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,చౌటుప్పల్,ఏప్రిల్11,(గరుడ న్యూస్ ప్రతినిధి):

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు ఉబ్బు వెంకటయ్య కి,వైస్ చైర్మన్ గా ఎన్నికైన అలుపెరిగని నాయకుడు,నిత్య శ్రామికుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనా రెడ్డి కి, మరియు డైరెక్టర్లకు,హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు చౌటుప్పల్ ఐఎన్టీయూసీ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *