
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుజాల్ పూర్ గ్రామంలో ఆంజనేయుని డోలారోహన కార్ఘయక్నంరమం మరియు అన్నదానం కార్యక్రమము ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు,మహిళలు,యువత పాల్గొన్నారు.


Sign in to your account