
గరుడ న్యూస్,సాలూరు
వై.ఎస్.ఆర్.కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తి స్థాయిలో వ్యవస్థీకరించి నూతనంగా 33 మంది సభ్యులను అధిష్టానం నియమించడమైనది.ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక.రాజన్నదొర ని పి.ఏ. సి సభ్యునిగా నియమించారు..ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరకి హృదయపూర్వక శుభాకాంక్షలు… మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

