
గరుడ న్యూస్,సాలూరు
జర్నలిస్ట్ సంతోష్ పాణి గ్రహీ తో శిక్షక్ భారత్
రామనగర్ విశాఖపట్నం విశ్వ హిందూ పరిషత్ పాఠశాలలో శిక్షక్ భారత్ సంస్థ ఆధ్వర్యంలో అనుశాషన్ కేంద్రం పేరు మీద ట్యూషన్ సెంటర్ తేది 11 -04-25 శుక్రవారం ప్రాథమిక , ఉన్నత పాఠశాల విద్యార్థులకు బోధన ప్రారంభం అయ్యింది ..
ముఖ్య ఉద్దేశం జర్నలిస్ట్ ప్రశ్నంచగా
శిక్షక్ భారత్ వ్యవస్థాపకులు మాట్లాడుతు….
సమాజంలో అసంతృప్తి జీవనం అససమతుల్యత మనుగడ పరిగణలోకి తీసుకొని..
గత భారతీయ జీవనం ఎంతో నైతిక విలువలు, సుఖసంతోషం, వివశత లేని మానవమనుగడ ఎంతో ఉన్నతంగా ఉండేది..
దీన్ని భర్త చేయాలని సంకల్పంతో చిరు ప్రయత్నం చేస్తుంది..
ఇందులో భాగంగా
భారతీయ జ్ఞాన విద్య పునఃమననం అయితే అన్ని సర్దుకుంటాయి అని సమఉద్దేశంతో
ప్రస్తుత పాఠ్యంశాలు
తెలుగు
హిందీ
ఆంగ్లం
లెక్కలు
సైన్స్
సోషల్ వీటితో పాటు
ఆరోగ్యం కోసం ఆటలు
మానసిక ప్రశాంత కోసం శ్లోకాలు. మంత్రాలు, పద్యాలు, గీతాలు. శతకాలు
సవాలను ఎదురుకొనుటకు
వేదాలు , ఉపనిషతలు
ఇతిహాసాలు, పురాణాలు
ఆత్మ రక్షణ కోసం యుద్ధ కళలు
పిన్న వయసులో ఇవన్నీ సహజంగా అలవాటు చేస్తే పిల్లలు ఎంతో ఉన్నతమైన జీవనం కొనసాగిస్తారని…
రాజ్య దేశ రాష్ట్ర హితం కోసం.. ప్రతి చోట ప్రారంభం చేయడానికి కార్యాచరణ జరుగుతుందని మీడియా కు తెలిపారు.

