మక్కయాత్ర పూర్తి చేసుకొని వచ్చిన ఎండి ఖయ్యుమ్ని సత్కరించిన ఐ ఎన్ టి యు సి చౌటుప్పల్ మండలం ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా

Sesha Ratnam
1 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,చౌటుప్పల్,ఏప్రిల్14,(గరుడ న్యూస్ ప్రతినిధి):

రాజీవ్ స్మారక ఫౌండేషన్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎండి ఖయ్యూం,మక్కా మదీనా యాత్ర పూర్తి చేసుకొని వచ్చిన సందర్భంగా ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా ఆధ్వర్యంలో రాజీవ్ స్మారక భవనంలో శాలువలతో సత్కరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి సామకూర రాజయ్య,జిల్లా కాంగ్రెస్ నాయకులు నందగిరి భీమయ్య,బ్లాక్ ఐ ఎన్ టి యుసి అధ్యక్షులు కంచర్ల జంగయ్య,మండల కాంగ్రెస్ నాయకులు కందగట్ల చరణ్,చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు బోదుల యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *