- పేపర్-2లో మళ్లీ గణితం గణితం, సైన్స్, సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు. ఒక్కో పేపర్ 150 మార్కులకు.
- పేపర్-1కు 1-8 తరగతులు, పేపర్-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో.
- ప్రతి పేపర్కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
- ఒక్కసారి అర్హత అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత తో డీఎస్సీ డీఎస్సీ.
- ఇక టెట్ లో మంచి మంచి స్కోర్ సాధిస్తే .. డీఎస్సీలో మార్కులు యాడ్ యాడ్. రెండింట్లో వచ్చిన వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను ఫలితాలను విడుదల విడుదల.
టెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు. అయితే ఇందులో జనరల్ జనరల్ ఉన్న అభ్యర్థులు అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి. అలాగైతేనే టెట్ లో అర్హత సాధించినట్లు. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ దివ్యాంగ 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు. టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ రాసేందుకు.



