
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు. లబ్ధిదారుల ఎంపిక కోసం కోసం ప్రభుత్వం నియమించిన ఇందిరమ్మ కమిటీల్లో తమ వర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు. దీంతో పార్టీలోని పాత, కొత్త కొత్త మధ్య సమన్వయ లోపం తలెత్తుతోంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి నుంచి కాంగ్రెస్ లోకి నేతలు చేరిన చోట ఈ సమస్య మరింత తీవ్రంగా.
