
పేదల కన్నీటిని తీర్చేందుకే భూభారతి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని .. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం స్పష్టం. త్వరలో భూభారతి టోల్ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొస్తామని. అబాదీ ఇళ్లకు కూడా డాక్యుమెంట్లు ఇస్తామని. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి కీలక వ్యాఖ్యలు.
