పుంగనూరు లోని శ్రీ శనేశ్వర స్వామికి పూజలు

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలోని 50 రాళ్ళ మరో వద్ద వెలిసిన శ్రీ శనీశ్వర స్వామికి శనివారం ఆలయ అర్చకులు పంచామృత అభిషేకం నిర్వహించారు. ముందుగా శని భగవానునికి రక రకాల సుగంధం ద్రవ్యాలతో గోక్లేరంతో అభిషేకం, దీపనైవేద్యాల సమర్పించారు శనేశ్వర స్వామికి విశేషంగా అలంకరించారు అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ కార్యక్రమంలో అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *