
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు,చౌటుప్పల్,ఏప్రిల్20,(గరుడ న్యూస్ ప్రతినిధి):
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లక్కారంలోని వి.వి.ఆర్ ఫంక్షన్ హాల్ లో మల్లారెడ్డి గూడెం గ్రామానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు వీరమళ్ళ స్వామి,కూతురు వివాహ వేడుకలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేష్ గౌడ్,జర్నలిస్ట్ నరసింహ,వీరమల్ల కార్తీక్ గౌడ్,జాజుల భాస్కర్ గౌడ్,పాలకూరల కిరణ్ గౌడ్,మహేష్ గౌడ్,తదితరులు,పాల్గొన్నారు.

