చంద్రన్నకు ఘనంగా జన్మదిన వేడుకలు జరిపిన B మఠం మండల టిడిపి నాయకులు

Sesha Ratnam
1 Min Read

✌️నిత్య కృషీవలుడు, అలుపెరగని పోరాట యోధుడు, ప్రజల మనిషి, అభివృద్ధి ప్రదాత, సంపద సృష్ఠి కర్త, తెలుగు ప్రజల నమ్మకం, జనం మెచ్చిన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మైదుకూరు నియోజక వర్గం శాసన సభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి ఆదేశాలతో B మఠం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షులు శీలం నరసింహ గౌడ్, మల్లెపల్లె సర్పంచ్ నారాయణ, మేకల సుధాకర్ మండల టిడిపి నాయకులు పూజ శివ, సాంబశివారెడ్డి, మండల తెలుగుదేశం కార్యకర్తలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యములో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి, నాయకులు అభిమానులు స్వీట్స్ తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ జన్మదిన వేడుకలలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *