
కాకినాడ జిల్లా పిఠాపురంలో సామాజిక బహిష్కరణ ఆరోపణలు కలకలం. పిఠాపురం నియోజక వర్గంలోని వర్గంలోని మల్లం గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య తలెత్తిన విభేదాలతో విభేదాలతో ఓ వర్గం వారిపై సామాజిక బహిష్కరణ విధించడంపై విధించడంపై అధికారులు విచారణ చేపట్టారు. & Nbsp;
