
ఏపీలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల. బోర్డ్ ఆఫ్ సెకండరీ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షా ఫలితాలను ఫలితాలను ఉదయం 10 గంటలకు విద్యాశాఖ ఆన్లైన్లో విడుదల. ఎక్స్, వాట్సాప్ మనమిత్ర వేదికలపై ఫలితాలను అధికారికంగా విడుదల.

Sign in to your account