ఎంపీడీవో వెంగ మునిరెడ్డి స్థానంలో డి. మల్లికార్జున రావు ఇన్చార్జిగా నియామకం

Sesha Ratnam
0 Min Read

కడప జిల్లా, మైదుకూరు మండలం బ్రహ్మంగారి మఠం గరుడ న్యూస్ (ప్రతినిధి): A. ఓబుల్ రెడ్డి: ఎంపీడీవో గా పనిచేస్తున్న వెంగ ముని రెడ్డి  40 రోజులు పాటు వ్యక్తిగత సెలవులో వెళ్లారు. ఆ స్థానంలో మండల పరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పని చేయుచున్న మల్లికార్జున రావుకు ఇన్చార్జ్ ఎంపీడీవో గా బాధ్యతలు నేడు అప్పగించారు. బుధవారం నుండి బాధ్యతలు స్వీకరిస్తారు.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *