రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు,కోతులారం,ఏప్రిల్23,(గరుడ న్యూస్ ప్రతినిధి)
మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన నల్లవెల్లి కృష్ణయ్య- కౌశమ్మ ల ఏకైక కుమారుడు నల్లవెల్లి సందీప్,వివాహ మహోత్సవంలో పాల్గొన్న వట్టి కోటి శేఖర్,గ్రామ శాఖ ఏపూరి యాదయ్య మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు,బంధుమిత్రులు,తదితరులు,పాల్గొన్నారు.
