వివాహ మహోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టికోటి శేఖర్,ముంగోడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు

Sesha Ratnam
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు,ఏప్రిల్25,(గరుడ న్యూస్ ప్రతినిధి):


వెంకటరమణ ఫంక్షన్ హాల్ (పలివెల),కిష్టాపురం గ్రామానికి చెందిన మహేశ్వరం మైనావతి-యాదయ్య ల  ప్రధమ పుత్రుడు భరత్ రాజ్ వివాహ వేడుకలో  పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టి కోటి శేఖర్,మునుగోడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీమననపల్లి సైదులు.ఈ కార్యక్రమంలో కర్నాటి వెంకటేష్,కట్టకుంట్ల నరేష్ గుత్తిశివకుమార్,గలయ్య,గుల్లి శంకర్,బాబు,మహేష్,మహేశ్వరం బాను,నవీన్,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *