జనసేన మానవ హారం

Sesha Ratnam
0 Min Read

తిరుపతి జిల్లా, గరుడ న్యూస్ (ప్రతినిధి): జమ్మూ కాశ్మీర్‌, పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 3 రోజుల సంతాప దినాలలో భాగంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నాలుగు కాళ్ల మండపం సర్కిల్ వద్ద శాంతయూత మానవహారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో.. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరి ప్రసాద్ గారు, నగర అధ్యక్షులు రాజారెడ్డి గారు మరియు కార్పొరేటర్లు, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *